వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రోత్సహించేందుకు సమాజ సేవకుడు, పర్యావరణ ప్రేమికుడు కొట్టూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 29 వేల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
1997లో వెయ్యి మట్టి గణపతులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏటా కొనసాగుతూ విస్తరిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను వినియోగించాలని అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

