వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 20 లోపు కార్మికులందరికీ ఇస్తామన్న నేతన్న సేవ పథకం చేనేత కార్మికులకు చెల్లించలేదని అందుకు నిరసనగా ఈ నెల 28 ఆర్డీఓ కార్యలయం ముందు జరిగే ధర్నాను విజయ వంతం చేయాలని సి పి ఐ పార్టీ నాయకులు మధు పిలుపునిచ్చారు.
ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులందరికీ ఒకేసారి 25వేలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలి. చేనేత అనుబంద రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25 వేలు ఇవ్వాలని
కరపత్రాలు విడుదల చేశారు.
Comments
Loading comments...

