వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ నియోజకవర్గంలోని 27వ వార్డు పరిధిలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందించడంతో పాటు, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

