వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం జేఏసీ నాయకులు ప్రభాకర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న ఈ ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

