వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ గజిటెడ్ అధికారుల కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 27న ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్ వెలుముల ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి పిజిరెడ్డిలు పేర్కొన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపుమరకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి అమలు తదితర విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
Comments
Loading comments...

