వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్-2026లో భాగంగా ఈ నెల 27న జడ్చర్ల నియోజకవర్గంలో వార్డు, గ్రామపంచాయతీ వారీగా గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్, ఏఈఆర్ నర్సింగరావు తెలిపారు.
గ్రామసభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఏఎసీ జాబితాలను చదివి వినిపిస్తామని పేర్కొన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

