వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ పరిధిలో అటవీశాఖ అధికారి ఇంట్లో దాచిన రూ.26 లక్షల నగదు చోరీకి గురైంది. శౌచాలయంలోని నీళ్ల డ్రమ్ములో ఉంచిన నగదు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు.
విచారణలో మాజీ జడ్పీటీసీ భర్తపై అనుమానం వ్యక్తం కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని తెలుస్తోంది.
Comments
Loading comments...
