Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శౌచాలయంలో దాచిన రూ.26 లక్షలు చోరీ

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Jul 29, 2026 3:08 PM కరీంనగర్తెలంగాణ
శౌచాలయంలో దాచిన రూ.26 లక్షలు చోరీ - Udayam Digital
కరీంనగర్‌ రూరల్‌ పరిధిలో అటవీశాఖ అధికారి ఇంట్లో దాచిన రూ.26 లక్షల నగదు చోరీకి గురైంది. శౌచాలయంలోని నీళ్ల డ్రమ్ములో ఉంచిన నగదు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. విచారణలో మాజీ జడ్పీటీసీ భర్తపై అనుమానం వ్యక్తం కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని తెలుస్తోంది.

Comments

G
Loading comments...