Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

250 మంది వడ్రంగులకు సత్కారం

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 9:58 PM కరీంనగర్General
250 మంది వడ్రంగులకు సత్కారం - Udayam
సమాజంలో వడ్రంగుల సేవలు అభినందనీయమని యాక్షన్ టెస్సా సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో వడ్రంగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చెక్క పరిశ్రమకు వడ్రంగులే వెన్నెముక అని, ఆధునిక సాంకేతికతతో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం 250 మంది వడ్రంగులను శాలువాలు, మెమోంటోలతో సత్కరించారు.

Comments

G
Loading comments...