Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిహర క్షేత్రంలో రూ.25 లక్షల చోరీ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 03, 2026 11:07 AM నిర్మల్ General
హరిహర క్షేత్రంలో రూ.25 లక్షల చోరీ - Udayam
నిర్మల్‌ పట్టణంలోని హరిహర క్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఆలయాల్లో చోరీ చేసి సుమారు రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఆలయ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...