Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24న కామ్రేడ్ జ్యోతి సంస్మరణ సభ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:41 AM వనపర్తిGeneral
24న కామ్రేడ్ జ్యోతి సంస్మరణ సభ - Udayam
అమరచింత మున్సిపాలిటీకి చెందిన కామ్రేడ్ జ్యోతి సంస్మరణ సభను ఈ నెల 24న చింతలలో నిర్వహించనున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ తెలిపారు. ఇటీవల మృతిచెందిన జ్యోతి సంస్మరణ సభకు సీపీఐ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కొంక హనుమాన్‌పల్లి గ్రామంలో సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సభ ఏర్పాట్లపై ఈ సందర్భంగా వివరించారు.

Comments

G
Loading comments...