Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 నుంచి మేధా దక్షిణమూర్తి ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నాయి

Follow Udayam on Google
RAGHU Aug 19, 2026 7:48 AM శ్రీకాకుళంGeneral
24 నుంచి మేధా దక్షిణమూర్తి ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నాయి - Udayam
శ్రీకాకుళం పీఎన్‌ కాలనీలోని వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో మేధా దక్షిణమూర్తి స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు విశేష పూజలు, హోమాలు, వేదపారాయణ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనం, గ్రంథావిష్కరణ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...