Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల్లో బాలుడి అపహరణ కేసు ఛేదన

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 8:27 PM నిజామాబాద్General
24 గంటల్లో బాలుడి అపహరణ కేసు ఛేదన - Udayam
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్‌ను పోలీసులు 24 గంటల్లో సురక్షితంగా రక్షించారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో బాలుడి ఆచూకీ గుర్తించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. CCTV, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని వైద్యపరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

Comments

G
Loading comments...