వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద 8 గంటల విద్యుత్ సరఫరా సరిపోవడం లేదంటూ రైతులు ధర్నా చేశారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ టైర్లు తగలబెట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

