Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ, భూ భారతి మహాధర్నాకు హాజరైన నిర్మల్ నాయకులు

Follow Udayam on Google
నిర్మల్ Sep 05, 2026 12:17 PM నిర్మల్General
22ఏ, భూ భారతి మహాధర్నాకు హాజరైన నిర్మల్ నాయకులు - Udayam
22ఏ, భూ భారతి పేరుతో ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ లో నిర్వహించిన మహాధర్నాకు నిర్మల్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన మహాధర్నాకు కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా, మండల, గ్రామస్థాయి పదాధికారులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

Comments

G
Loading comments...