Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22A భూముల సమస్య పరిష్కారానికి చర్యలకు డిమాండ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

Follow Udayam on Google
22A భూముల సమస్య పరిష్కారానికి చర్యలకు డిమాండ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - Udayam
తాండూరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూముల అంశంపై తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు నియోజకవర్గ పరిధిలోని రైతులు పేద, మధ్యతరగతి ప్రజలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు అకారణంగా 22ఎ జాబితాలో చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

Comments

G
Loading comments...