వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గానికి ఈనెల 21న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
కేరళంలో వైద్య చికిత్స ముగించుకుని వచ్చిన తర్వాత పవన్ నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి.
Comments
Loading comments...

