వార్తలకు తిరిగి వెళ్లండి

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరో 11 మందికి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది.
ఈ పేలుళ్లలో 56 మంది మరణించగా, 246 మంది గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు 2027 మార్చి 31లోగా రూ.5-10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Loading comments...

