Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్లు పట్టుకున్నా వినలేదు.. ప్రేమికుడితోనే వెళ్లిన యువతి

భవేష్ కుమార్ Jul 08, 2026 12:56 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
కాళ్లు పట్టుకున్నా వినలేదు.. ప్రేమికుడితోనే వెళ్లిన యువతి - Udayam Digital
తమిళనాడులో ప్రేమ వివాహం చేసుకున్న దివ్యదర్శినిని ఇంటికి రమ్మంటూ ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. అయినా ఆమె వినకపోవడంతో రోడ్డుపై పడి తీవ్రంగా రోదించారు. అయితే, తన భర్త పెరుమాళ్‌తోనే వెళ్తానని యువతి స్పష్టం చేయడంతో పోలీసులు ఆమెను భర్తతో పంపించివేశారు.

Comments

G
Loading comments...