Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్ల భూ కుంభకోణం

దివ్య శ్రీ Jul 07, 2026 1:41 AM హైదరాబాద్ 8 viewsabout 2 hours ago
రూ.200 కోట్ల భూ కుంభకోణం - Udayam Digital

Photo Gallery

రూ.200 కోట్ల భూ కుంభకోణం - main
రూ.200 కోట్ల భూ కుంభకోణం - gallery image
హైదరాబాద్ శివార్లలోని మునగనూర్‌లో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజాప్రతినిధులు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై కాజేశారు. గతంలో ఇక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్నప్పటికీ, నకిలీ పత్రాలు సృష్టించి ఇటీవల దీనిని పట్టా భూమిగా మార్చేశారు. ఈ భారీ అక్రమాల్లో కొత్త వారసులను తెరపైకి తెచ్చి రికార్డులు మార్చినట్లు తేలింది. భూమి అన్యాక్రాంతం కావడంపై సీసీఎల్‌ఏ కేసు నమోదు చేసి ప్రస్తుతం తీవ్ర విచారణ జరుపుతోంది.

Comments

G
Loading comments...