Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై విజయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను: రాయ్ డయాస్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 3:01 PM జాతీయంక్రీడలు
భారత్‌పై విజయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను: రాయ్ డయాస్ - Udayam
1985లో భారత్‌పై శ్రీలంక సాధించిన తొలి టెస్టు విజయం తమ క్రికెట్‌కు పునాది వేసిందని మాజీ బ్యాటర్ రాయ్ డయాస్ గుర్తుచేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో డయాస్ 95, అజేయ 60 పరుగులతో కీలక పాత్ర పోషించారు. ఆ విజయం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ప్రస్తుత యువ ఆటగాళ్లకు సరైన మార్గనిర్దేశం చేస్తే శ్రీలంక క్రికెట్ మరింత బలపడుతుందని డయాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...