Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16 వేల మొక్కలతో సస్య గణపతి

Follow Udayam on Google
Ram Sep 14, 2026 9:32 PM జాతీయంGeneral
16 వేల మొక్కలతో సస్య గణపతి - Udayam
అనకాపల్లి శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రంలో 16 వేల మొక్కలతో రూపొందించిన సస్య గణపతిని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సందర్శించారు . కోనతాల రామకృష్ణ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . విశాఖ అభివృద్ధి కోసం హరిబాబుతో కలిసి గతంలో ఎన్నో పోరాటాలు చేశామని , ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు .

Comments

G
Loading comments...