వార్తలకు తిరిగి వెళ్లండి

నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించిన 158 కేసుల్లో సీబీఐ దర్యాప్తు పూర్తయినా, అవి వివిధ కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. వీటిలో కొన్ని రెండు దశాబ్దాల నాటి కేసులు కూడా ఉన్నాయి.
ఈ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఇందుకోసం అన్ని హైకోర్టులను ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
