వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ 15 ఏళ్ల జైలు జీవితం తర్వాత విడుదలై శ్రీకాకుళం జిల్లా నల్లబొడ్లూరు చేరుకున్నారు. ఆయనపై ఆంధ్ర, ఒడిశాలో 68 కేసులు నమోదయ్యాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరగగా, పర్లాఖెముండి న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. కుమారుడు ఇంటికి చేరడంతో తల్లి కాములమ్మ మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

