Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్

శరణ్య శర్మ Jul 24, 2026 8:21 AM హైదరాబాద్about 1 hour ago
విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్ - Udayam Digital
విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్స్' ద్వారా రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు అందించనుంది. 9వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశీ విద్య చదివేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.sbiashascholarship.co.in సైట్ చూడండి.

Comments

G
Loading comments...