వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్షిప్

విద్యార్థులకు ఎస్బీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్' ద్వారా రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు అందించనుంది.
9వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశీ విద్య చదివేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.sbiashascholarship.co.in సైట్ చూడండి.
Comments
Loading comments...