వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు వ్యాపించాయి. మంగళవారం రోజున మొత్తం 82,105 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
అలాగే స్వామివారికి 34,484 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...