వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూర్ తెలంగాణలో పెండింగ్లో ఉన్న రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BC, SC, ST-JAC, DSP నాయకులు ఆలూర్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

