Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా బంద్?

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:57 AM అంతర్జాతీయంGeneral
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా బంద్? - Udayam
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా వినియోగాన్ని నిషేధించాలని ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ ప్రతిపాదించారు. టీనేజర్లకు కూడా వయసును బట్టి పరిమితులు విధించాలని సూచించారు. 13-15 ఏళ్ల వారికి సంరక్షకుల పర్యవేక్షణలో ఖాతాలు, పరిమిత ఫీచర్లు ఉండాలని పేర్కొన్నారు. 15-18 ఏళ్ల వారికి సురక్షిత డిజైన్‌ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...