వార్తలకు తిరిగి వెళ్లండి

12వ జాతీయ లోక్ అదాలత్ ద్వారా లబ్ధి పొందిన వారికి ఆర్థిక భరోసాకు సంబంధించిన ధ్రువపత్రాలను చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో పంపిణీ చేశారు. సమస్యలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి, జిల్లా మొదటి అదనపు జడ్జి కే. శ్రీనివాసరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

