వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం దేశీయ మార్కెట్లో 11 కంపెనీల ఐపీఓలు రానున్నాయి. రెంట్మోజో, కరమ్తారా ఇంజినీరింగ్, మనోహర్ ఎలక్ట్రికల్స్ సహా ఈ సంస్థలు సెప్టెంబరు 7-15 మధ్య రూ.7,055 కోట్లు సమీకరించనున్నాయి.
ఇందులో రూ.2,722 కోట్లు తాజా షేర్లు, రూ.4,333 కోట్లు ఓఎఫ్ఎస్ ద్వారా సమీకరించనున్నారు. ఆగస్టు ఇష్యూలతో కలిపి 2026లో ఐపీఓల సంఖ్య 75కు చేరనుంది.
Comments
Loading comments...

