వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలోని శ్రీ రామలింగేశ్వర శివాలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 100వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా సుమారు 35 మంది భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ విశ్వహిందూ పరిషత్ నాయకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

