వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పురు మండల కేంద్రంలో వంట-వార్పు కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన భారీ ర్యాలీ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

