వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో 10 వినతులు స్వీకరించారు. ప్రజలు వ్యక్తిగత, కుటుంబ, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు, మోసాలపై ఫిర్యాదులు అందజేశారు.
ప్రజల భద్రత, న్యాయం, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

