వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్డీపీఎస్ కేసులో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొస్తామని నమ్మించి కుటుంబ సభ్యుల నుంచి రూ.1.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. రావులపాలెంకు చెందిన ఉప్పలపాటి కాశీ విశ్వనాథరాజు (39), సయ్యపరాజు సురేశ్కుమార్ (43)గా వారిని గుర్తించారు.
వారి నుంచి రూ.1.10 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

