వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ రంగంలో ఉద్యోగాల కోత భయాల మధ్య ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ శుభవార్త చెప్పారు. తమ సంస్థలో లేఆఫ్స్ ఉండబోవని, ఏఐ వల్ల పని పెరుగుతుందే తప్ప ఉద్యోగాలు పోవని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ, సంస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్వేర్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

