వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయని, రాబోయే ఎన్నికల్లో భారాస విజయం ఖాయమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. ఇకపై మెరిట్ ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

