వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో నడిచి ఉంటే రాఘవ్ చద్దా వంటి ఎంపీలు పార్టీని వీడేవారు కాదని అన్నా హజారే అన్నారు. పార్టీలో నాయకత్వ లోపాలు ఉన్నాయని, ఏదో సమస్యను ఎదుర్కొనే వారు పార్టీ మారారని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుందని హజారే గుర్తు చేశారు. తనతో కలిసి ఉద్యమం చేసిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ నుండి తాజాగా పలువురు ఎంపీలు బీజేపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...

