వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల మరియు ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కుదేలయ్యాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కేవలం మూడు రోజుల్లోనే మదుపర్ల సంపద ఏకంగా రూ. 7.17 లక్షల కోట్లు హరించుకుపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల తరలింపు కారణంగా మార్కెట్ సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని దలాల్ స్ట్రీట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Loading comments...

