Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

వివేక్ గౌడ్ Jun 29, 2026 11:16 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు - Udayam Digital
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోయి 76,728 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 23,946 వద్ద స్థిరపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, మారుతీ వంటి షేర్లు నష్టపోగా, ఎటర్నెల్, ట్రెంట్, బెల్ మరియు ఎన్టీపీసీ షేర్లు లాభాలను నమోదు చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.54 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...