వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో ఫిఫా వరల్డ్కప్ ప్రసార హక్కులను ప్రముఖ జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఎనిమిదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం ద్వారా, 2034 వరకు జరిగే మరో 38 ఫిఫా ఈవెంట్ల ప్రసార హక్కులు కూడా జీ నెట్వర్క్కు లభించాయి.
ఈ ఏడాది జూన్ 11 నుండి జులై 19 వరకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆతిథ్యంలో ఫిఫా వరల్డ్కప్ పోటీలు జరగనున్నాయి. ఈ డీల్తో భారత ఫుట్బాల్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

