వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్లోని సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు యువతను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేస్తూ, లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. యువత భవిష్యత్తుకు అవసరమైన అంశాలపై పలు సూచనలు, ప్రోత్సాహక సందేశాలను అందించారు.
Comments
Loading comments...

