Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ఇక ‘బీమారు’ రాష్ట్రం కాదు: యోగీ

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 11:13 AM జాతీయంGeneral
యూపీ ఇక ‘బీమారు’ రాష్ట్రం కాదు: యోగీ - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌ ఇక ‘బీమారు’ రాష్ట్రం కాదని.. దేశ ఆర్థిక పురోగతికి చోదకంగా మారిందని సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ అన్నారు. సంప్రదాయ చేతివృత్తిదారులు, ఔత్సాహికులను ప్రోత్సహించే చర్యలతో ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో 96 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన ‘విశ్వకర్మ స్వరోజ్‌గార్‌ అండ్‌ స్వదేశీ మేళా-2026’లో యోగీ మాట్లాడారు.

Comments

G
Loading comments...