వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.
విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజాసంఘాలతో కలిసి ర్యాలీలు చేపడతామన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
