వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మణచాంద మండలానికి చెందిన యువకుడు నిత్యానందరెడ్డి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. చికిత్స పొందుతూ ఈ నెల 23న ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...
