వార్తలకు తిరిగి వెళ్లండి
పిడుగుపాటుకు యువకుడు బలి
మానస శర్మ Jun 26, 2026 12:16 PM సంగారెడ్డి 7 viewsabout 2 hours ago

సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం పిడుగుపడి చింతకుంట అనిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పశువులు మేపుతుండగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సర్పంచ్ ఉగ్గు శ్రీనివాస్ ధృవీకరించారు.
Comments
Loading comments...