వార్తలకు తిరిగి వెళ్లండి
అంతరిక్ష రంగంలో యువతే కీలకం

భారత అంతరిక్ష భవిష్యత్తును యువత నిర్మించాలని వ్యోమగామి శుభాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అంతరిక్ష పరిశోధనలు వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
తన అనుభవాలతో రాసిన ‘ది సెకండ్ ఆర్బిట్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపే లక్ష్యం వైపు విద్యార్థులు అడుగులు వేయాలని సూచించారు.
Comments
Loading comments...