వార్తలకు తిరిగి వెళ్లండి
భారత ప్రగతిపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన

భారతదేశంలో బలహీనమైన రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ప్రపంచ బ్యాంకు నైపుణ్యాన్ని ఉపయోగించడమే ప్రధాన ప్రాధాన్యతని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిజిగ్నేట్ నీలకంఠ మిశ్రా తెలిపారు.
ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వృద్ధి దేశ జీడీపీ కంటే వేగంగా దూసుకుపోతోందని, గత ఏడాది భారత అదనపు జీడీపీలో సేవల ఎగుమతులు దాదాపు 20 శాతంగా నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...