Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడ్డ నకిలీ నోట్లు

మనీష్ రెడ్డి Jul 02, 2026 9:49 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడ్డ నకిలీ నోట్లు - Udayam Digital
గౌహతిలోని కామాఖ్య రైల్వే జంక్షన్‌లో జరిపిన మెరుపు దాడిలో రూ. 7.37 లక్షల విలువైన నకిలీ నోట్లతో జార్ఖండ్‌కు చెందిన దయాళ్ దాస్, గోలాబ్ షేక్ అనే ఇద్దరు నిందితులను రైల్వే పోలీసులు (GRP) అరెస్ట్ చేశారు. రహస్య సమాచారం ప్రకారం ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై పోలీసులు వీరిని పట్టుకున్నారు. గౌహతిలోని రాజ్‌గఢ్ ప్రాంతంలో రూ. 2 లక్షల అసలు నోట్లు ఇచ్చి, ఈ నకిలీ నోట్లను తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Comments

G
Loading comments...