Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

విక్రాంత్ రెడ్డి Jul 02, 2026 10:20 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు - Udayam Digital
అయోధ్య విరాళాల దుర్వినియోగం వివాదంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌తో పాటు మరికొందరిపై ఫైజాబాద్ బార్ అసోసియేషన్ లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అవినీతి ఆరోపణలపై ఇప్పటికే యూపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తు జరుపుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు.

Comments

G
Loading comments...