Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయ ప్రక్రియలో ఏఐపై సుప్రీంకోర్టు సీరియస్

సాయి తేజ Jul 02, 2026 10:16 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
న్యాయ ప్రక్రియలో ఏఐపై సుప్రీంకోర్టు సీరియస్ - Udayam Digital
న్యాయ ప్రక్రియలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ధ్రువీకరించని ఏఐ సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని, దీని నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఎస్సెల్ ఇన్‌ఫ్రా కేసులో ఎన్‌సీఎల్‌టీ ఏఐ సాయంతో కల్పిత పూర్వ తీర్పులను ప్రస్తావించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఆ తీర్పును పక్కన పెడుతూ, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోర్టులకు సూచించింది.

Comments

G
Loading comments...