వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధి పనుల్లో సమన్వయంతో పనిచేయాలి
ప్రణీత రెడ్డి Jun 24, 2026 11:15 AM సంగారెడ్డి 2 viewsabout 13 hours ago

జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన 'దిశా' సమావేశంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ముఖ్యంగా అమృత్ పథకం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మరియు సౌర విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించి పారదర్శక పాలన అందించాలని కోరారు.
Comments
Loading comments...